కోట్లల్లో జీతం వదిలేసి కలెక్టర్ అయ్యింది, సీఎం చెప్పిన వినదు.
ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాకు చెందిన ఆడపడుచు, ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్మెంట్ ఆఫ్ క్యాబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పిఎంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారం.…