పరీక్ష రాయడానికి పుట్టింటికి వచ్చిన వివాహిత.. ఇంతలోనే దా**ణం
ప్రమాదంలో మృతి చెందిన గీతావాణికి.. రెండేళ్ల క్రితం వేలివెన్నుకు చెందిన వెంకటేశ్వరరావుతో వివాహమైంది. ఎంబీఏ చదువుతున్న గీతావాణి పరీక్షలు రాసేందుకు వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో పరీక్షలు రాస్తోంది గీతావాణి. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుండగా ప్రమాదం…