May 2024

ఆడవాళ్లు మంగళసూత్రం తాడుని ఏరోజు మార్చాలి.. ప్రతి ఒక్క స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయం…

వివాహంలో భాగంగా వరుడు వధూమలలో మూడు ముళ్ళలు వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని పదో మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు. వేద పండితులు కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలు…

చింత చిగురు ఎన్ని వ్యాధుల‌ను త‌గ్గిస్తుందో తెలుసా.. ఎలా వాడాలంటే..

వేస‌వి కాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే మామిడి పండ్లు అధికంగా ల‌భిస్తుంటాయి. ఎందుకంటే ఇది సీజ‌న్ కాబ‌ట్టి, ఈ సీజన్‌లోనే మ‌నం మామిడి పండ్ల‌ను అధికంగా తిన‌గలం. అలాగే వాటితో చాలా మంది ప‌చ్చ‌డి, ఒరుగులు, తాండ్ర వంటివి చేసి నిల్వ చేస్తుంటారు.…

ఆస్తికోసం తండ్రిని చా** బాదిన కొడుకు.. మృ** వాత పడిన తండ్రి… వీడియో 

నేటి సమాజంలో ప్రేమానురాగాలు అనేవి ఆస్తి పంపకాలపైనే ఆధారపడి ఉంటున్నాయి. ఇక ఈ ఆస్తి పంపకాల వలన ఒకే కుటుంబానికి చెందిన వారు సైతం గొడవలు పడి విడిపోతున్నారు. అంతేకాదు ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులను బయటకు గెంటేసిన కొడుకులు కూడా ఉన్నారు.…

ఆడుకునే వయసులోనే అష్ట కష్టాలు… కానీ ఈ బుడ్డోడు ధైర్యం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే…

సమస్యలు సవాళ్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటిని అధిగమించితేనే విజయం సాధిస్తారు. ఆ విజయం దక్కాలి అంటే నిరంతరం శ్రమించాల్సిందే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే బాలుడికి కథ కూడా అంతే. కష్టాలు అన్ని తన జీవితాన్ని కమ్మేసినప్పటికి గెలుపుకై…

వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా… ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి జాగ్రత్త….

మామిడిపండు పండ్ల లోనే రారాజు. సీజనల్ ఫ్రూట్ గా పిలవబడే ఈ మామిడిపండును ఇష్టపడని వారు అంటూ ఎవ్వరు ఉండరు.మామిడిపండు తినే అనుభూతి వేసవికాలంలో మాత్రమే దొరుకుతుంది. వేసవికాలంలో మాత్రమే మామిడిపండు అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత అవి దొరకడం చాలా…

Birds : ఈ పక్షులు మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా… జరగబోయేది ఇదే…!

మన ఇంట్లోకి ఎలాంటి పక్షులు వస్తే లక్ష్మీప్రదం…?ఎలాంటి పక్షులు వస్తే ఆశుభం కలుగుతుంది….? అయితే ఈ విషయాల గురించి చాలామందికి అస్సలు తెలియదు. ఈ పక్షులు కీటకాలు అనేవి ప్రకృతిలో మమేకమై ఉంటాయి. ఇక మన జీవితంలో రాబోయే మార్పుల గురించి…

 శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది… కారణాలు ఇవేనా.. జాగ్రత్తలు తీసుకోకపోతే..

శరీరంలో రక్తం గడ్డ కట్టడం అనేది చాలా ప్రమాదకరమైన సమస్య. దీని కారణంగా అనేక రకాల ప్రాణాంతక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అసలు శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది..? దానికి గల కారణాలేంటి..?వాటిని ఎలా ఎదుర్కోవాలి..?వంటి విషయాలు గురించి…

 తులారాశి వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై వీరిని ఆపటం ఎవరి తరం కాదు…

గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వలన తులారాశి జాతకులు యొక్క పంట పండబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి శుక్రుడి కారణంగా అంతా శుభప్రదంగా ఉండబోతుంది. ఆర్థికంగా వీరు లాభపడతారు. గ్రహ సంచారం వలన కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.గతంలో ఏ…

బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా..ఏది బెస్ట్‌..

అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు, యువతుల డైట్‌లో ఓట్స్‌ తప్పకుండా ఉండాల్సిందే… కాలక్రమేణా ఈ జాబితాలోకి మ్యూజ్లీ చేరింది. చిరుతిండిగానూ దీన్ని తింటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏదీ తింటే ఎక్కువ ఉపయోగకరమో ఇప్పడు తెలుసుకుందాం. ప్రొటీన్‌, ఫైబర్‌,…

కాశి విశ్వేశ్వర ఆలయంలో ప్రతి రోజు జరిగే 5 అద్భుతాలు ఇవే..

కాశీ యొక్క క్షేత్రం చాలా పవిత్రమైనది కైలాసం అంటే కాశీ విశ్వేశ్వర క్షేత్రం. ఈ కాశి విశ్వేశ్వర గుడికి కేవలం మానవులు వెళ్తారు అనుకుంటారు. కానీ అక్కడ ఇప్పుడు సిద్దులు, యక్షులు, గంధర్వులు, కెన్నెరలు, కిమ్ పురుషులు, దేవతలు వీళ్లంతా కూడా…

నోటిపూతతో ప్రాణాలు పోతాయ్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

ఈ రోజుల్లో నోటిపూత అదే నోటి క్యాన్సర్ ను లైట్ తీసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నోటి క్యాన్సర్ ను లైట్ తీసుకుంటే మాత్రం ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్ ను ముందుగానే గమనిస్తే మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని…

 మే నెలలో సింహ రాశి వారికి పట్టనున్న అదృష్టం…నక్క తోక తొక్కినట్లే…

2024 జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం సింహ రాశి వారికి మే నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారు మే నెలలో నక్కతోక తొక్కినట్లే అని తెలుస్తుంది. మరి సింహ రాశి వారికి మే నెలలో జరగబోయే అద్భుతం…

వేసవిలో మల్బరీ పండ్లను తింటే ఎన్ని లాభాలో తెలుసుకోండి..

వేసవి కాలంలో మామిడి పండ్లతో పాటు ఇతర కొన్ని పండ్లు కూడా కాస్తాయి. అందులో చెప్పుకోదగ్గది మల్బరీ పండ్లు. వీటి గురించి పెద్దగా అందరికీ తెలియదు. ఈ పండ్లు చూడానికి చాలా చిన్నగా ఉంటాయి. అంతే కాకుండా ఎరుపు, నలుపు లేదా…

గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి .. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్‌..

ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని…