కుప్పిం టాకును బాగా పేస్టులా చేసుకుని, అందులో పసుపు చేర్చి గాయం తగిలిన చోట రాస్తే గాయం త్వరగా
మానిపోయింది. కుప్పింటాకును దద్దుర్లున్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది.

అయితే అన్ని రకాల సమస్యలకు డాక్టర్క్ట అవసరం లేదని అంటున్నారు, ఆయుర్వేద నిపుణులు. అంతేకాక నిత్యం డాక్టర్లు ఇచ్చే మందులను వాడడం శరీరానికి మంచిది కాదంటున్నారు. ఎందుకంటే వాటిలోని రసాయనాలు కొంత కాలం తర్వా త మన శరీర వ్యవస్థపైస్థ దుష్పభావాలను చూపే అవకాశం ఉంది.

వాటికి బదులుగా ఆయుర్వేదంపై ఆధారపడడం మేలని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ద్వారా కూడా మన ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు. అయితే ఈ మందులను వాడేటప్పుడు ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణ ఉండడం చాలా అవసరం. తెలిసి తెలియక ఈ మందులను వాడితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు
విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యా నికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి
వాటిలో కుప్పిం టాకు కూడా ఒకటి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే, స్తేఈ మొక్కని ఎవరు వదిలిపెట్టరు . కుప్పిం టాకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుం ది . అందుకే దీనిని పిప్పెం టి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుం ది. ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి.

అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది. ఈ ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయిన తగ్గుతుంది. కుప్పిం టాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలు కాటుకు, పాము కాటుకి కట్టు కడితే విషాలను విరిచేస్తుం ది. కళ్ళు ఉప్పు, పిప్పిం టాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గుతుంది. రెండు స్పూన్లు పిప్పింటాకు రసాన్ని నిద్ర పోయే ముందు తాగితే మలబద్దకంద్ద , నులి పురుగులు అన్ని కొట్టుకు పోతాయి.

విరోచనం సాఫిగా అవడమే కాక శరీరం శుభ్రం అవడానికి సహాయపడుతుంది. కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యా ధులకు ఆయుర్వేద ముందుగా పిప్పిం టాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్లో కొన్ని పిప్పిం టాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వా తి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది. శ్వా స వ్యవస్థ బాగా పని చేస్తుం ది. కామెర్లకుర్ల కుడా ఈ కుప్పిం టాకును ఉపయోగిస్తారు. కురుపులు, మొటిమెలు, అవాంఛిత రోమాలు పోవడానికి కుప్పిం ట ఆకు, కళ్లు ఉప్పు, పసుపు , నూరి రాస్తే త్వరగా నయం అవుతాయి.