గాజాలోని స్వరంగంలో నక్కి ఉన్న హమాస్ మిలిట్ అండ్ లను, జల సమాధి చేసేందుకు ఇజ్రాయిల్ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఈ స్వరంగాలోకి భారీ ఎత్తున సముద్రపు నీటిని విడుదల చేస్తుంది..

తద్వారా సరంగాలలో ఉన్న మిళిటెంట్లు, ఆయుధ కారాలు పూర్తిగా ధ్వంసం అవుతాయని, ఇజ్రాయిల్ భావిస్తోంది హమాస్ ను నీటితో నింపిన ప్రక్రియ, ఇప్పటికే మొదలైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. గాజాలో స్వరంగాలలో నక్కి ఉన్న, హమాస్ మిలీటెంట్లను జల సమాధి చేసేందుకు,

ఇజ్రాయిల్ డిఫెన్స్ కోర్సెస్ ఐడిఎఫ్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. గాజ మెట్రో కి పిలిచే హమాస్వరంగాలలో కి, సముద్రపు నీటి విడుదల ఆరంభించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన వాల్స్ ట్రీస్ జనరల్ కథనం ప్రచురించింది. స్వరంగాలలో నేరు నింపే ప్రక్రియ పూర్తి అవ్వడానికి కొన్ని వారాల సమయం పడుతుందని, అంచనా వేస్తున్నారు..

ఇజ్రాయిల్ వేసిన ప్రణాళిక దెబ్బకు నమాజ్, నక్కిన ఛాంబర్ లో బందీలను దాచిన ప్రదేశాలు పూర్తిగా ధ్వంసం అయిపోతాయని భావిస్తున్నారు. అయితే గాజాలోకి వచ్చి చేరే సముద్రపు నీరు కారణంగా అక్కడి నేల మంచినీటి వనరులు, దెబ్బతింటాయని ఆందోళనలో ఉన్నాయి.గాజా పట్టిలో అనేక నగరాల్లోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ సైన్యం, ఆస్పత్రులు ప్రార్థన మందిరాలు, పాఠశాలలో పార్కుల కింద హమాస్మిలేటెంతో సంస్థకు చెందిన అనేక స్వరంగాలను గుర్తించింది.

స్వరంగా ప్రవేశ మార్గాలను విధ్వంసక బాంబులను వినియోగించి ధ్వంసం చేసింది. తాజాగా ఈ స్వరంగాలను సముద్రపు నీటితో నింపుతోంది. ఇది మంచి వ్యూహం అని ఇజ్రాయిల్ సైనిక అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గాజానగరంలోని శాంతి శిబిరార్ధ శిఖరం, ద్వీపానికి ఐదు భారీ నీటి పంపులను ఇజ్రాయిల్ సైన్యం తరలించినట్లు, వార్తలు వచ్చాయి. వారాల వ్యవధిలోనే స్వరంగాలను నీటితో నింపే సామర్థ్యం వీటికి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..