మహాభారతంలో ఉన్న కురువంశం ఫ్యామిలీ హిస్టరీ. మోస్ట్ కాంప్లెక్స్ గా ఉంటది. గురువంశానికి స్టార్ట్ అయ్యే అయితే ఒక స్టారీ ఉంది. బ్రహ్మ మైండ్ లో నుంచి పుట్టినాతను మరిచి,

ఇతనికి కళకి పెళ్లి జరుగుతది. వాళ్ళిద్దరికీ కర్షపరిష పుడతాడు. ఆ తర్వాత కర్షపరిచి దక్ష ప్రజాపతి 13 మంది కూతుళ్లు, అతిధి దీప్తి అరిష్టా సురాస కసా సురభి విలాతా తామ్ర క్రోధాశ ఇలా మునీలను పెళ్లి చేసుకుంటాడు.

వాళ్లలో అతిధికి పుట్టిన శరణ్యకు పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరికీ పుట్టినతడే మను. ఇకనుండి చాలా జనరేషన్స్ తర్వాత ప్రతిభ అండ్ సునంద త్రీ కి పుట్టిన శాంతను, ఇతనికి గంగాదేవితో పెళ్లి జరిగాయి. అతనికి ఒక కొడుకు పుడతాడు, అతడే భీష్ముడు. ఇది చాలా పెద్ద స్టోరీ సింపుల్ గా ఏదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు.

ఒకరోజు శాంత హంటింగ్ కి వెళ్ళినప్పుడు, సత్యవతి అనే ఇంకో ఆవిడను చూసి లవ్లో పడి వాళ్ళ నాన్న దేహరాజ దగ్గరికి వెళ్లి, పెళ్లి చేయమని అంటాడు. తాను అనుకోకుండా తన కొడుకు రాజు అయితేనే పెళ్లి చేసుకుంటా అంటే, ఆల్రెడీ భీష్ముడు అతడిని వారసుడుగా ఎనౌన్స్ చేశాడు కాబట్టి, ఏమీ చేయలేక వెనక్కి వచ్చేస్తాడు. కానీ ఇలా ఫాదర్ డల్ గా ఉండడం చూసి విషయం తెలుసుకున్న భీష్ముడు,

దశరథ దగ్గరికి వెళ్లి నేను సింహాసనం మీద ఆశపడను అని మాట ఇస్తాడు. అప్పటికీ కూడా వాళ్ళు భీష్ముడి కొడుకులు సింహాసనం మీద ఆశపడతారేమోనని, అసలు పెళ్లి చేసుకోను బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఉన్నంతకాలం గురువంశానికి సింహాసనానికి రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు. అప్పుడు శాంతనకి సత్యవతికి పెళ్లి జరిగి చిత్రాంగదా అనే విచిత్ర వర్యదాన్ని ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళు రాజయ్యాక చిత్రం వెళ్ళిపోతారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.