ఆరోగ్యా నికి బార్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యం గా బార్లీ నీరు తాగటం వల్ల ఆరోగ్యా నికి
ఎంతో మేలు కలుగుతుంది. కొం తమంది శీతల పానీయాలను తాగుతూ సేద తీరుతుంటే..

మరి కొం త మంది పద్ధతు లను అనుసరిస్తారు. అలాంటి వాటిలో ఇంట్లోనే తయారు చేసుకునే బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమ లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమ కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

గింజలను సాధారణం గా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని చాలామంది తాగుతుంటారు. తరుచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు.ప్రతిరోజు ఈ బార్లీ గింజల నీటిని తాగడం వలన శరీరంలో పేర్కొ న్న వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళి పోతాయి.
శరీరంలోని చెడు కొలెస్ట్రా ల్ తగ్గటం తో పాటు అధిక రక్తపో టును తగ్గించి గుండె ఆరోగ్యం గా ఉండేలా చేస్తుం ది.

నీటిని నిత్యం తీసుకోవడం వల్ల బాలింత ల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫ్ల మేటరీ కూడా గ్యాస్, ఎసిడిటీ కడుపులో మంట సమస్యలను అదుపులో ఉంచుతాయి. ఈ బార్లీ తాగడం వల్ల బరువు తగ్గేం దుకు అవకాశం ఉంటుంది. శరీరంలో కొవ్వు ఏర్ప డే అవకాశాన్ని ఇది తగ్గిస్తుం ది. శరీరంలో ఉండే హానికరమైన విష పదార్థాలను వ్యర్ధాలను విసర్జనర్జ క్రియ ద్వారా బయటకు పంపిస్తుం ది.


క్యా న్సర్ రాకుండా నివారిస్తుం ది.అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటి పోసి 10 నుంచి 20 నిమిషాల పాటు బాగా మరిగించాలి. 10 నిమిషాల తర్వాత బార్లీ గింజలు మెత్తగాత్త మారుతాయి. గింజల్లో ఉండే విటమిన్స్ అన్ని ఆ నీటిలోకి వెళ్తాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి గింజలను ఉడకబెట్టాలి. తరువాత వచ్చే నీటిలో కొద్దిగాద్ది నిమ్మరసం లేదా ఒక టీ స్పూ న్ తేనెను కలుపుకొని ప్రతిరోజు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు..