రేపు ఆదివారం అష్టమి అద్భుతమైన రోజు, ఈ రోజు నాలుగు రూపాయలు ఖర్చుపెట్టి ఒక చిన్న పని చేస్తే చాలు సొంత ఇంటి కల నెరవేరి పోతుందని పండితులు చెబుతున్నారు.

మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి మనిషి తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని సొంత ఇంటిలోనే కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆశిస్తారు.సొంత ఇల్లు ఉండాలని అందరికీ ఉంటుంది,

ఇలా సొంత ఇల్లు ఉండాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఈ సొంతింటి కల కొంతమందికే కలగానే మిగిలిపోతుంది. ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు కట్టుకోలేని వారు చాలామంది ఉన్నారు. సొంతిల్లు కొందామన్న కడదాం అన్న సరిపడా అందరం ఉండదు. ఇంకొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా ఏవో ఒక ఆటంకాలు ఎదురయ్యి ఇంటి నిర్మాణ పనులు ఆగిపోతాయి.

ఇల్లు కొందాం అనుకున్నా ఆటంకాలు ఎదురవుతాయి, ఇలా సొంత ఇల్లు కావాలనుకునే వారు ఆదివారం అష్టమి రోజు ఈ నాలుగు రూపాయలతో ఒక చిన్న పని చేస్తే చాలు, సొంతింటి కల నెరవేరి పోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి నాలుగు రూపాయలతో ఏం చేయాలో, ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్త్రీ పురుషుల్లో ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందో, తెలిపే పురాణ కథను విందాం.

ఒకసారి ధర్మరాజుకు శ్రీపురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని సందేహం వచ్చింది. ఇదే విషయం అంపశయ్య మీద ఉన్న భీష్ముని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి నీకు ఒక కథ చెప్తాను, అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని ఎలా చెప్పడం ప్రారంభించాడు. రాజు ఉండేవాడు అతను ధర్మాన్ని రథుడు సత్యసంధుడు ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటిరాజుకు సంతానం కలగలేదు పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైన లేడే అనే బాధతో ఆయన అగ్నిదేవుని ప్రార్థించి, తన యుద్ధం చేశాడు అగ్నిదేవుడు సంతోష్టుడైన ఆ రాజు కు వంద మంది పుత్రుడు అనుగ్రహించాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.