ఇజ్రాయిల్ లో ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గాజా సరిహద్దుల్లోని కేబుజ్ రీమ్ వద్ద జరిగిన నావా మ్యూజిక్ ఫెస్టివల్ పై, హమాస్ మీల్లీ టెంట్లు విరుచుకుపడి శిక్షణ రహితంగా కాల్పులు జరిపారు.

ఈ దాడిలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ముష్కర్ లకు భయపడి చెట్ల పొదల చాటున దాక్కున్న జనాన్ని వెతికి మరి కాల్చి చంపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక మహిళ చనిపోయినట్టు నటించిన, ఆమె శ్వాసను గుర్తించి మరి ఉగ్రవాదులు ప్రాణం తీశారు.

ఈ ఘటనలు చేస్తుంటే హమాస్ నరబెడు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ టీవీ హోస్ట్ మాయo aadam చెల్లి మాపం ఆడల్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి, నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కి వెళ్ళింది. కాసేపటికి ఆ ప్రాంతాన్ని హవాజు ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో,

వీరిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితులలో ఒక ట్రక్కు కింద దాక్కొని చనిపోయినట్లు నటించారు. అయితే వీరిని ముష్కర్లు గుర్తించారు. దగ్గరికి వచ్చి చూసి శ్వాస ఉన్నట్లు గుర్తించి, కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో మాపల్ ఆడం ప్రాణాలు కోల్పోగా, ఆమె బాయ్ ఫ్రెండ్ రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోవడానికి ముందు మాపల్ అక్కడ పరిస్థితిని, ట్రక్ కింద నుంచి ఫోటో తీసి తన సోదరికి పంపించింది. ఆ ఫోటోని మాయం ఆడం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ, జరిగిన దారుణాన్ని వివరిoచారు. కాగా మాపల్ కొంతకాలం పాటు ఇజ్రాయిల్ మిలిటరీలో పనిచేశారు.

https://youtu.be/zILyxCOSeDE