శని పరిశ్రమలో వరుసగా మరణాలు చోటు చేసుకుంటున్నా, ఈ చిన్న పెద్ద అనే తేడా లేకుండా శనీ సెలెబ్రెటీలను, తన వైపు లాక్కుంటుంది మృత్యువు బాలీవుడ్ సీనియర్,

నటిమని తెలుగులో ఏ మాయ చేసావే మూవీలో కనిపించిన భామ, సుబ్బలక్ష్మి వయో సంబంధిత సమస్యలతో, ఈ నెల మొదట్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిల్లు ధరలో ప్రసారమైన సస్పెండ్ క్రైమ్ థ్రిల్లర్ ధారావాహిక,

సిఐడిలో తన నాటన హాస్య చతురతతో కట్టిపడేసిన నటుడు దినేష్, ఈ డిసెంబర్ 4న తుది శ్వాస విడిచారు. ఆ వెంటనే బాలీవుడ్ నటుడు నయూమ్ క్యాన్సర్ తో కన్నుమూశారు. బాలీవుడ్ వర్తమాన నటి లక్ష్మీకా సజీవన్ గుండెపోటుతో మరణించింది. ఇప్పుడు మరో నటుడు మృతి చెందాడు, మరాఠీ నటుడు రవీంద్ర తన 78 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

గుండెపోటుతో ముంబైలోని తన ఇంట్లో ప్రాణాలు విడిచారు. గత కొన్ని సంవత్సరాలుగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, ఇటీవల టాటా ఆస్పత్రిలో చికిత్స పొందారు రెండు రోజుల క్రితం, డిచార్జ్ అయ్యే ఇంటికి వెళ్లారు. బుధవారం గుండెపోటు రావడంతో చనిపోయారు. రవీంద్ర దివంగతనతో నటుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు, లక్ష్మీకాంత్. సోదరుడు రవీంద్ర ఎక్కువగా మరాఠీ మూవీస్ లో కనిపించాడు. బాలీవుడ్లో అడపా దడప్ప సినిమాలలో కొన్ని ప్రత్యేక పాత్రలు వేశాడు..

అనిల్ కపూర్ నటించిన నాయక్ అజయ్ దేవ్ సింగం మూవీస్ లో నటించాడు, సింగం మూవీ జమిందార్ చంద్రకాంత్ పాత్రను పోషించాడు. అయితే అతడు గతంలోనూ గుండెపోటుతో గురైనట్టు తెలుస్తోంది. 1995లో మరాఠీ నాటకం ఆడుతున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే 2011 నుండి గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అయినప్పటికీ మరాఠీ చిత్రాలలో కనిపించాడు, 100కి పైగా చిత్రాలలో కనిపించాడు, అక్కడ సీనియర్ ఆయన మరణ వార్తతో, శోకసంద్రంలో మునిగిపోయింది ఆ ఇండస్ట్రీ..

https://youtu.be/YpJh8bluXXc