ివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళి న మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు.

పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఈ సమయంలో గంగానది ఇతర
నదులు చెరువులు, బావుల్లో ప్రవహించి ఆ నీటిని అమృతంగా మారుస్తుం ది. అంటారు అందుకే ఈ నెలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

ఈ మాసంలో చేసేటువంటి నది స్నా నానికి అలాగే కార్తీకర్తీ మాసంలో రెండుసార్లు స్నా నం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. అలాగే సాయంత్రం పూట దీపం వెలిగిం చి పూజ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుస్థి ల్లోనూ మరిచిపోవద్దు.

అలాగే కార్తీక పురాణాన్ని చదవటం ఎవరైనా చదువుతుంటే వినటం లాంటివి చేయాలి. అలాగే ప్రసాదాన్ని పంచిపెట్టడంట్ట దానధర్మాలు చేయడం పండ్లనుడ్ల సమర్పిం చడం బ్రాహ్మణులకు దానాలు చేయటం లాంటివి చేస్తారు. ఇంట్లో అయితే మనస్పర్ధలుర్ధ ఎప్పుడూ వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో.. ఆ ఇంట్లో దీపారాధన ప్రతినిత్యం జరిగితే కచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు సరైన సమయంలో దీపాన్ని వెలిగించాలి. అప్పుడే ఆ దీపానికి అర్థము పరమార్థము ఏర్పడుతుంది.

ీపారాధనని సూర్యో దయం కాకముందు నుంచి ఉదయం 10 గంటల వరకు పూజ చేసి దీపాలు వెలిగించాలి. ఈ సమయంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే, మనసులు ఇష్టదైష్ట వాన్ని వేడుకోవడం ద్వారా శుభం
కలుగుతుంది. ఇక 10 గంటల తర్వా త నుం చి 5 గంటల వరకు కూడా దీపారాధనకి చెప్పదగ్గ లేదా సూచించదగ్గ సమయం కాదు. సాయంత్రం కూడా ఇం టిని శుభ్రపరచుకొని ఐదు గంటల సమయంలో కేవలం 6 గంటలకు దీపారాధన