1974లో తాజ్మహల్ కింద బేస్మెంటు దగ్గర ఉన్న చెక్కకు, కార్బోనేటింగ్ చేయగా అది షాజహాన్ కంటే 300 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. కానీ నాటి ప్రభుత్వం రాత్రికి రాత్రి ఆ తలుపును ఎందుకు తొలగించింది.

షాజహాన్ కాలం నుండే తాజ్ మహల్ కింద ఉన్న 22 గదులను మూసివేసి నేటికి, ఎందుకు తెరవడం లేదు నిజానికి ఆ గదులలో హిందూ దేవతల విగ్రహాలే ఉన్నాయని, చెప్పడానికి సాక్ష్యం ఏమిటి తాజ్మహల్ గురించి ఔరంగాజేబు, పర్సన్ భాషలో తన తండ్రికి లేఖ రాస్తే, ఏమని పేర్కొన్నాడు.

ఎలా తాజ్మహల్ ముంతాజ్ సమాధి కాదు, శివాలయం అని నిరూపించే 16 సాక్షాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ వన్ 1974 కంటే ముందు తాజ్ మహల్ కింద ఉన్న చివరి బేస్మెంట్ కి ఒక చెక్క తలుపు మాత్రమే ఉండేది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ అయిన మాల్విన్ మేస్ 1974లో ఉత్సాహంతో, ఈ తలుపుకు సంబంధించిన కొంత శాంపిల్ని తీసుకొని, అమెరికన్ లాబరేటరీలో కార్బోనేటింగ్ చేశారు.

ఈ పరీక్షలో ఇదే షాజహాన్ కంటే 300 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. అలా ఈ విషయం ప్రపంచానికి తెలియగానే నాటి మన కేంద్ర ప్రభుత్వం వెంటనే, ఆ తలుపును తీయించి ఆస్థానంలో ఇటుకలతో శాశ్వత గోడను నిర్మించింది. ఏమీ లేకపోతే ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి వాటిని తేలికగా కొట్టి పారేస్తున్న, లేదా రహస్యం బాగా ఉందని గమనిస్తే మరిన్ని ఫలితాలు, రాబట్టేందుకు పరిశోధన నిర్వహిస్తుంది. కానీ మన ప్రభుత్వం మాతో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.

నెంబర్ 1989లో ప్రసిద్ధ చరిత్రకారుడైన పురుషోత్తమ నాగేశ్వర్, తాజమహల్ నిజానికి శివాలయమే అని చెబుతూ, 700 రూపాయల ఆధారాలు చూపుతో తాజ్ మహల్ స్టోరీ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. అదే బుక్ లో ఔరంగాజేబు తన తండ్రికి లేఖ రాస్తూ, భవనం అద్భుతంగా ఉంది కానీ గోడలను మాత్రం కొంత మరమత్తు చేయాల్సి ఉంది అని, పర్సన్ భాషలో రాసిన లేఖను సైతం విడుదల చేశారు. taj mahal true story వంటి గ్రంథాలలో సైతం పేర్కొనబడింది కానీ, నాటి మన ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కూడా నిషేధించింది. ఈ పుస్తకంలో ఇలాంటి నిజం లేకపోతే ప్రభుత్వం అంతగా భయపడాల్సిన అవసరం ఏముంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.