ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో కొన్నిసార్లు శాస్త్రవేత్తలు అద్భుతమైన వాటిని చూస్తారు. మరికొన్ని చాలా భయంకరమైన దృశ్యాలను చూస్తారు.

ఒక్కోసారి కనిపించే దృశ్యాలు శాస్త్రవేత్తలకి మాత్రమే కాదు. ఎవరికైనా గూస్పన్స్ వచ్చేలా చేస్తాయి. వేల సంవత్సరాల నాటి శవపేటికల గురించి ఎన్ని ప్రచారాలు ఉన్నాయో, అందరికీ తెలిసిందే. కొంతమంది ఆశవ పేటికలని తెరవడం అసలు వాటి గురించి వినడం కూడా శాపంగా భావిస్తారు.

ముఖ్యంగా ఈజిప్టులోని శవపేటికల గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు శవపేటికను ఓపెన్ చేశారు. 2000 సంవత్సరాల నాటి నల్ల శవపేటికని, శాస్త్రవేత్తలు దానిని తెరవడానికి భయపడ్డారు. ధైర్యం చేసి దానిని తెరవగానే అందులో ఉన్న దృశ్యాన్ని చూసి, అతను షాక్ తిన్నాడు. ఈజిప్టు పురాణం వస్తువుల మంత్రిత్వ శాఖకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు శవపేటికను తెరవాలని భావించారు.

ఈ నిర్ణయంతో శవపేటిక తెరిస్తే ఇబ్బంది పడతారంటూ శాపం ఉందని నమ్మకం. ఆ నమ్మకాన్ని పక్కనపెట్టి మరీ శాస్త్రవేత్తలు ముందుకు అడుగు వేశారు. వీడి పరిశోధనలో 2000 సంవత్సరాల నాటి నల్ల శివపేటికను కనుగొన్నారు. అని ల్యాండ్ బైబుల్ నివేదిస్తుంది. అలెగ్జాండ్రియా లోని సిడి గెబెల్ జిల్లాలో లభించిన ఈ గ్రానైట్ శవపేటిక ఇప్పటివరకు ఈజిప్టులో శాస్త్రవేత్తల పరిశోధనలో కనిపించని, అతిపెద్ద శివపేటిక ఇదే. దీని పొడవు 2.05 మీటర్లు సుమారు 9 అడుగులు, ఈ శవపేటిక ఈజిప్టు కాలం అలెగ్జాండర్ ది టోలమిక్ కాలం అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం దండయాత్ర, మద్యకాలం నాటిదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

https://youtu.be/CcI5ZwCYW7I

శవపేటికను చూస్తే అది అంతకు ముందున్నడు తెరవలేదని అనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. శివపేటికను తెరిచినప్పుడు ఒక ఆత్మ బయటికి వస్తుందని, సాధారణంగా సినిమాల్లో చూపిస్తారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సేవ పేటికను తెరిచినప్పుడు, ఎటువంటి ఆత్మబైటికి రాలేదు. అయితే అందులో జిగట బురద వంటి వాటిని చూశారు నివేదికల ప్రకారం శవవేటికలో మూడు అస్తిపంజరాలు ఉన్నాయి.

పురావస్తు శాస్త్రవేత్తల శబాన్ అబ్దుల్ హేమిన్ మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, ఈ అస్తిపంజరాలన్నీ పురుషులకు చెందినవే, అస్తిపంజరం బహుశా ఆర్మీ అధికారి లేదా, పూజారి కావచ్చు అని ఆయన అన్నారు. శివపేటిక చక్రవర్తికి చెందిన వాదిగా చెప్పారు ఎందుకంటే అందులో శాసనం లేదు. ఈ శవపేటికను దానిలోని అస్తిపంజరాలను, తదుపరి అధ్యయనాల కోసం అలెగ్జాండర్ నేషనల్ మ్యూజియం కి పంపుతామని, అక్కడ వారి మరణాన్ని గల కారణాలని పరిశోధిస్తామని చెప్పారు..