రేపే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో, మాఘ మాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది.

ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి ఈ మాసంలో వచ్చే, శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటారు. క్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు,

అంపశయ్య మీదనా ఉన్న సమయంలో, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన, కృష్ణునిందో లేనమైన తర్వాత వచ్చే మూడవరోజు, ఈ భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టిన అది కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈరోజు నా శ్రీమహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.

అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో, ఈ ఒక్కటీ వేసుకుని చేస్తే చాలు ఒక గంటలో పాపాలన్నీ కూడా పోతాయి, దరిద్రము కష్టాలు బాధలను కూడా పోతాయి. మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి. మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది. మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది, నూతన ఉల్లాసం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయడం వలన జన్మ జన్మ పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది.

మరి భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే, కోటి జన్మల పుణ్యం వస్తుంది విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరు స్నానం చేసే నీటిలో, ఐదు తులసి ఆకులను గాని లేదా, చిటికెడు ఉప్పు గాని వేసుకుని స్నానం చేయాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు కనుక, ముందు రోజే పూజలు చేయనీ తులసి చెట్టు ఆకులను దాచుకుని, ఏకాదశి రోజు ఆకులను వేసుకుని స్నానం చేయాలి. తులసి ఆకులు అందుబాటులో లేని వారు, ఒక అర స్పూన్ లడ్డు ఉప్పు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి.కోటి జన్మల పుణ్యం వస్తుంది..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…