రేపు ఆఖరి మాఘ ఆదివారం పవిత్రమైన రోజు మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మా ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు, ఎందుకంటే ఆదివారం,

ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు, అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్యభగవానుని విశేషంగా పూజిస్తారు. మారపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు.

ఇది అపమృత్యువును పోగొట్టి అగస్త్య సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారో, వారికి సర్వరోగ విముక్తి పుత్ర పవిత్ర అభివృద్ధి పుణ్యాలు ఒక ప్రాప్తి కడుగుతాయని పురాణ వాక్కు. ఆదివారం అరుణోదయ వేల చేసే నది స్నానం ఎంతో శ్రేష్టం.

అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని, అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నది స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్యభగవానుని దర్శించి, భక్తిశ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది.

ఇక ఎంతో పవిత్రమైన ఈ మాఘ ఆదివారం రోజు పొరపాటున కూడా, ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు, కాదని ఈరోజు ఈ కూరను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది. జీవితం సర్వనాశనమవుతుంది, అందుచిక్కని రోగాల బారిన పడతారు కష్టాలు వస్తాయి. జీవితాంతం నరకం అనుభవిస్తారు, కొరియ భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీకు మనశ్శాంతి అనేది ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..