ఒకరోజు దాటితే విరిగిపోయే పాలల్లో పాడవని నెయ్యి దాగే ఉంటుంది, అలాగే లోపాలున్న ప్రతి వ్యక్తిలోనూ అద్భుత గుణాలు కూడా ఉంటాయి. కానీ వాటిని గుర్తించగలే కె మనిషి ఉండాలి.

అంతే అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటుడు పవిత్ర నాథ్, పవిత్ర నాది కార్తికేయ కొప్పుల అలియాస్, దయ ఇతను 1982 అక్టోబర్ 4న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు. తండ్రి గోపాల కృష్ణమూర్తి కొప్పుల, తల్లి దేవి భవాని ఇతనికి ఒక అన్నయ్య, ఒక చెల్లెలు కూడా ఉన్నారు.

ఇతనికి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు, జాతకాలు చెబుతూ ఫ్యామిలీకి ఆర్థికంగా ఎలాంటి ప్రాబ్లంస్ రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ఇక ఇతని తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అలా పవిత్ర నాది కూడా చిన్నప్పటినుండి తండ్రి చెప్పే జాతకాల గురించి తెలుసుకొని, భవిష్యత్తులో తన తండ్రిలాగే మంచి జ్యోతిష్యుడు అవ్వాలనుకున్నాడు.

ఇక అలా పవిత్ర నాదు తన స్కూలు సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు, అలా చదువుకున్న స్కూల్లో అప్పుడప్పుడు సీరియల్స్ మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. అలా ఒక రోజు మూవీ షూటింగ్లో ఆ స్కూల్ స్టూడెంట్స్ ని కూడా జూనియర్ ఆర్టిస్టులుగా ఉపయోగించుకున్నారు. ఇక పవిత్ర నాదు ఆ స్టూడెంట్స్ లో ఒకరై ఉండడంతో, ఇతనికి షూటింగ్ హెడ్మాస్పియర్ చాలా బాగా నచ్చింది. దీంతో ఇతనికి నిదానంగా సినిమాల్లో నటించాలని పెద్ద హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. ఇక అలా ఇంటర్ పూర్తవగానే తల్లిదండ్రులు కూడా, ఇతనికే సపోర్ట్ చేయడంతో ఒక ఫోటోషూట్ ని చేసి సినిమాల్లో మొదలుపెట్టాడు.

అలా తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాలలో ఛాన్సులు రాకపోయేసరికి, సినిమాలే నమ్ముకుంటే ప్రయోజనం లేదని ముందు ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయమని, తన తండ్రి సలహా ఇవ్వడంతో ఆ తర్వాత పవిత్ర నాది డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తి అయ్యిందో పూర్తిగా సినిమాలలో ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే మంజుల నాయుడు 1996లో ఋతురాగాలు, అనే సీరియల్ ని దూరదర్శన్లో చేయగా అప్పట్లో ఈ సీరియల్ కి మంచి ఆదరణ లభించడంతో, మంజుల నాయుడు గారి స్క్రీన్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్గా ఎదిగాడు. అలా ఒకవైపు సీరియల్స్ చేస్తూ మరోవైపు మూవీస్ కి కూడా డైరెక్ట్ చేస్తూ ఉండేది. ఇక అలా 2002లో కనులు మూసినా నీవాయే అనే మూవీ చేసిన జనాలలో, అంతగా ఆదరణ దొరకలేదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.