మన శరీరంలో మూత్ర పిండాలు అనేవి ఎంతో ముఖ్య మైన అవయవాలు . ఇవి మన రక్తాన్ని శుద్ధి చేసి అందులో ఉన్న మలినాలను తొలగించడంలో ఎం తో బాగా ఉపయోగపడతాయి .

ప్రస్తుత కాలంలో అనేక మంది అతి మూత్రం లేదా మూత్రం లో మంట రావడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు . మూత్రoలో మoట రావడానికి గల కారణం యూరిన్ ట్రాక్ లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో మం ట అనేది వస్తుం ది .

ప్రతి జీవి మనుగడ సజావుగా సాగడానికి ప్రధాన కారణం మూత్ర విసర్జనర్జ . ఇది క్రమం తప్పకుండా జరిగే చర్య . ప్రస్తుతం మానవ జీవితంలో చాలా మందిమూత్రంలో మంట సమస్యతో బాధపడుతున్నారు .అందుకు ప్రధాన కారణాలు మన తీసుకున్న ఆహార పదార్ధాలు జీర్ణాశయంలో చేరిన తర్వా త మిగిలిన వ్యర్ధాలు
అనగా మలం ,మూత్రా లు బయటకు విసర్జిం పబడుతాయి .

ఈ క్రమంలో మన శరీరానికి కావలసిన నీటిని మనం తీసుకోకపోవడం మూత్రంలో, మంట రావడానికి ప్రధాన కారణం .మూత్రంలో మం ట అనేది గర్భిణిలకు ఎక్కువగా వస్తుం ది. అయితే ఈ మధ్య పురుషులలో కూడ ఈ సమస్య ఎక్కువగా వస్తుం ది. అయితే ఈ మంట అనేది మూత్ర పిండాల్లో రాళ్ళూ ఏర్పడడం వల్ల , మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుం ది . ఇలా జరగడానికి గల కారణం రోజు తగినంత నీటిని తీసుకోకపోవడం అనేది ముఖ్య కారణం.

అయితే మూత్రంలో వస్తున్న మంటను మన ఇంట్లో దొరికే వాటితో కుడా తగ్గిం చుకోవచ్చు . వాటికీ కావాల్సిన
పదార్దాలు ధనియాల పొడి , పాతిక బెల్లం మరి మూడవది ఉప్పు . ఈ ధనియాలు పటిక బెల్లం అనేది మన
శరీరానికి బాగా చలువ చేసి ఒంట్లో వున్న వేడిని తగ్గిస్తాగ్గి స్తాయి . ఏ మూడు ఒక ఒక స్పూ న్ ధనియాల పొడి ,
పటికబెల్లం మరియు అర స్పూ న్ ఉప్పు వేసి బాగా మరిగించాలి . ఇలా మరిగించిన కషాయాన్ని కొద్దిగాద్ది చల్లారిన తర్వా త తాగితేమూత్రంలో వచ్చే మంట నుంచి మంచి ఉపశమనం లభిస్తుం ది.