ప్రతిరోజు స్నానం చేసే మహిళలు తప్పక ఈ వీడియోను చూడాలి, తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. స్నానం విషయంలో ఆడవారు తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు.

దాని వలన అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. స్నానం ఎందుకు చేయాలి? స్నానం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. స్నానం గురించి పరమేశ్వరుడు ఏం చెప్పాడు, అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మిడిమిడి జ్ఞానం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒకసారి ఈ శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళుతూ ఉన్నారు. అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగా నదులు అనేకమంది యాత్రికులు స్నానాలు చేసే, హర హర గంగే హర హర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు.

కానీ వారి ముఖాల్లో ఆనందం లేదు, వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో నాదా ఇంతమంది గంగలు స్నానాలు చేస్తూ ఉన్నారు కదా, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుకాణాలు తొలగిపోతాయి అంటారు కదా. మరి వీరి పాపాలు దుకాణాలు ఎందుకు తొలగిపోలేదు, గంగా నదిలో అంత శక్తి లేదా అని సందేహం వచ్చింది ఆ మాటలు విన్న శివుడు, చిరునవ్వుతో దేవి గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది కానీ,

ఈ మనుషులందరూ పాపనాసిని ఆయిన గంగలో స్నానమే చేయలేదు. మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి వీళ్ళు స్నానం చేయలేదా, అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వెళుతూ ఉన్నారు. వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు. అంతేకానీ మనస్ఫూర్తిగా గంగా స్నానం చేయట్లేదు, నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది. ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను, నువ్వు నా భార్య లాగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది చెప్తాడు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…