ఈ మధ్య డెం గ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. డెం గ్యూ జ్వరం వచ్చిన తర్వా త శరీరంలో ప్లేట్లె ట్ల సంఖ్య చాలా తీవ్రంగా పడిపోతుంది. దీని వలన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు.

కాబట్టి శరీరంలో ప్లేట్లె ట్ల సంఖ్య సహజంగా పెంచే కొన్ని ఆకులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం
నేలవేము :-నేల వేము ఆకు శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో వేసి ఆర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం అరగ్లాసు సాయంత్రం అరగ్లాసు ఐదు రోజులపాటు తీసుకుంటే రక్తం లో ప్లేట్లె ట్లసంఖ్య పెంచుకోవచ్చు

మెంతి ఆకులు:-మెంతి ఆకులను.శుభ్రంగా కడిగి నీటిలో వేసి రెండు గంటల తర్వా త ఆ నీటిని తాగాలి. ఈ విధంగా తాగటం వలన రక్తం లో ప్లేట్ప్లే లెట్స్ సంఖ్య పెరుగుతుంది. తులసి ఆకులు :-గుప్పెడు తులసి ఆకులను తీసుకొని, శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి, తేనె కలిపి తీసుకుంటే, వారం రోజుల్లో రక్తం లో ప్లేట్లె ట్లసంఖ్య పెరుగుతుంది.

వేపాకులు నీటిలో కలిపి మెత్తనిత్త పేస్ట్ గా తయారు చేయాలి. దీన్నుం చి రసాన్ని తీసి రోజుకు 10 ml మూడు సార్లు చొప్పున తీసుకుంటే రక్తం లో ప్లేట్ప్లే లెట్స్ సంఖ్య పెరుగుతుంది.బొప్పాయి :- బొప్పాయి ఆకు గురించి మనలో చాలా మందికి తెలుసు.బొప్పాయి ఆకు రసాన్ని డాక్టర్క్ట సూచించిన ప్రకారం
తీసుకుంటే రక్తం లో ప్లేట్లె ట్ల .సంఖ్య పెరుగుతుంది.

తిప్పతీగ :- తిప్పతీగ సర్వ రోగనివారిణి అని మనకు తెలుసు. ఈ ఆకులు మూడు తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి ప్రతి రోజు తాగుతుంటే ప్లేట్లె ట్ల సంఖ్య పెరుగుతుంది, ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక దానిని కనీసం నాలుగు రోజులపాటు తీసుకుంటే సహజంగా రక్తం లో ప్లేట్లె ట్ల సంఖ్య పెరుగుతది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…