హిందూమతంలో పవిత్రమైన దీపావళి పండుగని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ గణేష్ ని లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తారు. కానీ దీపావళి కి సంబంధించి కొన్ని నమ్మకాలు బలంగా ఉన్నాయి.

శాస్త్రాల ప్రకారం ఈ రోజున కొన్ని జీవులను చూడడం వల్ల, ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది. డబ్బు సమస్యలకే పరిష్కారం లభిస్తుంది. శునకం శాస్త్రం ప్రకారం ఆవుకి తల్లికి హోదా ఉంటుంది. దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న, ఆవుని చూడడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

ఈ ఆవును దైవత్వానికి చిహ్నంగా భావిస్తారు. దీపావళి రోజున దాని దర్శనం ప్రేయసి యొక్క చిహ్నంగా పరిగణిస్తారు. జ్యోతిష్యంలో శునక శాస్త్రం ఒక భాగం, శునక శాస్త్రం ప్రకారం చిన్న చిన్న విషయాలు కూడా, మన భవిష్యత్తు గురించి చాలా చెప్తాయి.

బల్లులు సాధారణంగా ఇంట్లో కనిపిస్తాయి, కానీ దీపావళి రోజు రాత్రి గణేష్ లక్ష్మీ పూజ తర్వాత మళ్లీ కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీపావళి రోజున బల్లిని చూడడం లక్ష్మీదేవి ఆనందానికి సూచనగా శాస్త్రం చెబుతుంది. దీపావళి రోజు రాత్రి గుడ్లగూబను చూడడం చాలా శుభసూచకంగా పరిగణిస్తారు. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజు రాత్రి గుడ్లగూబను చూస్తే మీరు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందారని అర్థం చేసుకోండి.

దీపావళి సందర్భంగా మీకు కలలో గుడ్లగూబ కనిపిస్తే, అది జీవితంలో ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది. అయితే కలలో గుడ్లు కూప దూరంగా వెళుతున్నట్టు కనిపిస్తే, అది ఆర్థిక నష్టానికి సంకేతం. దీపావళి రోజు రాత్రి ఎలుక కనిపిస్తే సంతోషపడాల్సిందే, సునక్షత్రం ప్రకారం ఎలుక దర్శనం డబ్బు రాకకు సూచన. దీపావళి రోజు ఎలుక కనిపిస్తే తరిమికొట్టకూడదు. రోడ్డుపై పిల్లిని చూడడం శ్రేయస్కరం కాదని ప్రజలు భావిస్తారు. అయితే శునకశాస్త్రం ప్రకారం దీపావళి రోజున, ఇంట్లో పిల్లిని చూడడం లాభదాయకం. దీపావళి రోజున పిల్లిని చూడడం, లక్ష్మీదేవి రాకకు సూచనగా పరిగణిస్తారు.

https://youtu.be/1gk9t9ygY-k