ఇప్పుడున్న టెక్నాలజీ తో సీసీ కెమెరా ద్వారా, ఎక్కడ ఏం జరుగుతుందో చూసే అవకాశం ఉంది. చాలా వరకు చాలామంది ముందు జాగ్రత్త కోసం, సీసీ కెమెరాలు సెట్ చేసుకుంటూ ఉంటారు.

అయితే ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఒక తల్లి తన కూతురి కోసం గదిలో కెమెరా పెట్టింది. అయితే ఆమె ఒక పరంగా సేఫ్టీ కోసమే పెట్టింది అనుకోండి, కానీ జరిగింది మరొకటి అవ్వడంతో ఆ తల్లి దెబ్బకు షాక్ అయింది. అసలు ఏం జరిగిందో వింటే మీరు కూడా షాక్ అవుతారు.

పైగా ఇదేదో కథ లాంటిదేమో అని అసలు అనుకోకండి, ఇది నిజంగా జరిగిన కథ అయితే ఆ తల్లి తన కూతురు కోసం కెమెరా గదిలో ఎందుకో పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ గదిలో ఏం జరిగింది. ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అమెరికాలోని మిసిసి హీరోని ఉన్న ఒక చిన్న టౌన్ లో ఆశలు అనే ఒక మహిళ, తన భర్త నలుగురు ఆడపిల్లలతో నివసిస్తూ ఉంటుంది. అయితే ఆ నలుగురు పిల్లలు, చాలా చిన్నవాళ్లు కావడంతో, వాళ్లంతా బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్లు ఇంట్లో ఉండే వస్తువులను కూడా, చేస్తూ ఆశలేని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్లు. ఇక ఆ నలుగురు పిల్లల వల్ల ఆశలకి కనీసం రెస్ట్ అనేది కూడా ఉండదు. నిజానికి ఆ పిల్లల అల్లరి వల్ల ఆశలే అసలు చిరాకు పడేది కాదు, కానీ తన చిన్న కూతురి ఆరోగ్యం పట్ల చాలా బాధపడుతూ ఉండేది.

అదేంటంటే ఆ అమ్మాయికి అప్పుడప్పుడు, మూర్చ వ్యాధి వస్తూ ఉంటుంది. దీంతో అమ్మాయికి ఫిట్స్ లాగా వచ్చి తల పట్టుకొని, అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇదే ప్రాణాంతకరం కాకపోయినా సరే ఆ పాపని ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలని, డాక్టర్ చెబుతూ ఉండేది. అయితే ఆశ్లే కి పిల్లల వల్ల పాపని మరింత జాగ్రత్త చూసుకోవడం అంత సులభం కాదు, పైగా ఆమె లేబ్రీ సెర్చ్ గా పని చేస్తూ ఉంటుంది. అలా ఆమె సాయంత్రం షిఫ్ట్ గా పని చేస్తూ ఉండేది. దీంతో ఆ సమయంలో తన కూతుర్ని చూసుకోవడం చాలా కష్టంగా ఉండేది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.