హిందు మతంలో తులసి చెట్టుకు విశిష్టమైష్ట న స్థానం ఉంది. తులసి మొక్క హిందువుల ఇళ్లలోళ్ల రోజు పూజలు అందుకుంటుంది. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృ తంతో సమానం.

మరి తులసి ప్రాముఖ్యత గొప్పతనం గురించి, ఇచ్చిన గొప్ప వరాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం..తులసి మొక్కకు రోజు నీళ్లు పోయాలి. ప్రదక్షిణాలు చేయాలి. తులసి మొక్కకు నమస్కరించాలి.

దీని వల్ల ఆశుభాలు తొలగి శుభాలు కలుగుతాయి. తులసి మనం ఉన్న గృహం పుణ్యక్షేత్రంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రా లు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీ లస్త్రీ కు అత్యం త శుభప్రదం.ఉదయం, సాయంత్రం తులసి కోటవద్ద దీపారాధన చేయడం అత్యం త శుభకరం. తులసి చెట్టు మన ఇంటి
ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశ క్తులు ప్రవేశించవు..వివాహం కాని మహిళలు పూజలు చేయడం వలన
వివాహం జరుగుతుంది.

ఎక్కడైతే వైష్ణవుష్ణ లు నివాసం ఉంటారో అక్కడ సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుంటారు అని పద్మపురాణంలో ఉంది. తులసి మొక్క విశిష్టతష్ట గురించి ఆయుర్వేదంలో వివరించారు. ప్రతిరోజు ఉదయం అభ్యంగస్నానం ఆచరించి స్త్రీలు తులసి మొక్కను పసుపు, కుంకుమలతో భక్తి శ్రద్ధలద్ధ తో పూజించడం తెలుగింటి ఆచారం. ప్రతి ఇంట్లో తులసి ఉంటే, అక్కడ శ్రీ లక్ష్మీ సౌభాగ్య సమకూరగలరు. అందుకే తులసికోట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. తులసి దళాలు వివిధ దేవతలకు అర్చనకు ఉపయోగిస్తారు.

తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు పుణ్యతీర్దాలు కొలువై ఉంటాయి. తులసి పత్రంయొక్క
స్పష్టగష్టలిగిన జలల్లో స్నా నం చేసిన వారు సర్వ తీర్థాలను స్నా నం చేసిన వారు సమస్త యజ్ఞాలకు దీక్ష వహించిన వారు శ్రీహరికి ఎన్నోవేల అమృత వాండాలు సమర్పిం చిన తృప్తి ఒక తులసీదళం సమర్పి స్తే కలుగుతుంది. ఎవరైతే మరణిం చే సమయంలో తులసి జలం సేవిస్తే వారి సమస్త పాపకర్మల నుంచి విముక్తి పొంది కృష్ణ లోకం చేరుతారు. ఏ మనుషుడు నిత్యం భక్తి పూర్వకంగా తులసి తీర్థం స్వీకరిస్తారో వారికి గంగా స్నా నఫలం లభిస్తుం ది. అతను తప్పకుండా జీవన్ముక్తుడు కాగలడ.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…