కార్తీక శుద్ధ సప్తమి ఏడవనాడు ఒక విశేషమైన, ఆ రోజు నాడు ఆర్థిక బాధలు ఎక్కువ ఉన్నవాళ్లు
ఈ విధానాన్ని పాటించి చూడండి. ఆనాటి వ్రత మహిమ వల్ల మీకు దారులు ఏర్పడడం గాని, మీరు చక్కగా
సంపాదించుకోవడం గాని,

లేకపోతే మీ భాదను తీరడానికి ఏదైనా శాంక్షన్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరిగి మీకు లాభం జరుగుతుంది. ఈ కార్తీక శుద్ధ సప్తమి కార్తవీ ర్యార్జును జయంతి కార్తవీ ర్యార్జునుడు అంటే సహస్ర బాహువులతో మీ చేతులతో ఉండేటటువంటి కృష్ణమూష్ణ స్వరూపం.

ఆయన మనకి నష్ట ద్రవ్యా నికి ఆయనే దేవుడండి. లాభం కావాలి అని అనుకున్న ప్పుడు కార్తవీర్తర్యార్జును జయంతి చూపించేటటువంటి. నిశ్చల భక్తిశ్రక్తి ద్ధల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఏం కావాలి మనకి అంటే భక్తి ప్రధానమైన మేటర్. ఇందులో భక్తితో మనం చేస్తామో కార్తవీర్తర్యార్జునో పూజ అంత చక్కటి ఫలితాలు అంత వేగంగా వస్తాయి. కాబట్టి మీరు చేయవలసినదల్లా ఆనాడు కార్తీక శుద్ధ సప్తమిప్త రోజు నాడు పొద్దుట నుంచి స్నా నపారాధన చేసుకొని మీరు శక్తి ఉంటే ఉపవాసం చేయొచ్చు. శక్తి లేకపోతే ఉపవాసం
చేయవలసిన అవసరం లేదండి.

ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. మీరు ఉదయం పళ్ళు పాలు ఇటువంటివి తీసుకోవచ్చు. అంటే ఉడికిన పదార్థాలు ప్రచారం చేసిన ఆహారం కాకుండా ప్రకృతి ప్రసాదించాలని అటువంటి పళ్ళు పాలు లాంటివి తీసుకుని మీరు హాయిగా కావలసిన మోతాదులతోనే ఉండవచ్చు. ఎక్కువ తినొచ్చు. చక్కగా మీకు సరిపడా తినొచ్చు. సాయంకాలం ఐదు గంటలకి చక్కగా స్నా నం చేసుకొని తలస్నానం కంపల్సరీ చేయాలి.
తలస్నా నం చేసుకొని తులసి కోట దగ్గరగ్గ మనం ఈ కార్యక్రమాన్ని చేస్తామండి.గుడిలో కాదు. ఇంట్లో దేవుడి దగ్గర కూడా కాదు.

తులసి కోట దగ్గర శుభ్రం చేసుకుని లక్ష్మీపాదాలు వంటి ముగ్గులు అన్నీ కూడా మన
సోదరీమణులందరికీ వేసుకునేది అని. చక్కగా వేసుకుని సిద్ధం చేసుకుని చక్కటి పూలతో తులసి కోటని
అలంకరించి అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే మట్టి ప్రమిదలలో ఎప్పుడు మనం పెడుతూ ఉంటాం కదా.. అట్లాగే మట్టి ప్రమిదలలో మీరు పెట్టుకోవలసినది మూడేసి వత్తులు చొప్పున మొత్తం 12 దీపాలు వెలిగించాలి.. విడివిడిగా వెలగాలి అంటే ఒక ప్రమిదలోమూడు దీపాలు వెలగాలన్నమాట. అంటే దానికి తగ్గట్టగా ప్రమిదలు తెచ్చుకుని మీరు 12 దీపాలు తులసి కోటకు పెట్టుకోవాలి. మీరు పూజ చేసుకోవచ్చు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…