రేపు ఆదివారం రాత్రి 8 లోపు రెండు ఎండుమిరపకాయలను అక్కడ పెడితే చాలు, పది నిమిషాల్లో మీ కష్టాలు పోతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి,

సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి. చక్కగా పది నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. ఎండుమిరపకాయలకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది, అందరి ఇళ్లల్లో వంటగదిలోని పోపుల డబ్బాలో ఉండే ప్రధానమైన వస్తువు ఎండు మిరపకాయలు,

ఎండు మిరపకాయలకు చాలా శక్తి ఉంది. కానీ ఆ శక్తి గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలోని ఎండుమిరపకాయల శక్తి గురించి రహస్యంగా ఉంచారు. ఎందుకంటే అందరికీ వాటి శక్తి గురించి తెలిసిపోతే ఆ శక్తిని చెడు పనులకు వాడుతారు, అనే ఉద్దేశంతో మన పెద్దలు ఎండుమిరపకాయల శక్తి గురించి గోపియంగా ఉంచారు. ఎండు మిరపకాయలను దంచి కారం తయారు చేస్తారు,

మంచినీరు త్రాగుతూ మరియు వంటలను ఊరగాయలను ఆస్వాదిస్తారు. అయితే మారుతున్న జీవన ప్రమాణాల్లో భాగంగా ఆహారపు అలవాట్లల్లో కూడా మార్పులు వచ్చాయి. దీంతో కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని, ఇలా రకరకాల కారణాలతో కారం తినడం తగ్గించారు. చాలామంది కానీ కారం తింటే ఆరోగ్యానికి మంచిదే అంటూ అమెరికన్ పరిశోధకులు తెలిపారు.

మిరపకాయలను తినేవారిలో క్యాన్సరు హృదయ సంబంధిస్తుందని తమ అధ్యయనంలో తెరిందంటూ ప్రకటించింది. అమెరికన్ పరిశోధన ఆరోగ్యపరంగా మిరపకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటిముందు కడుతూ ఉంటారు. ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే లక్ష్మికి పుల్లగా ఉండే కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోల చూడండి.